కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో అజాదీ కా గౌరవ్ పాదయాత్ర

జహీరాబాద్ ఆగస్టు 14 (జనంసాక్షి) కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో అజాదీ కా గౌరవ్ పాదయాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం కోహిర్ మండలం లో కోహిర్ చౌరస్తా నుండి కోహిర్ మండల కేంద్రం వరకు పాద యాత్ర కొనసాగింది. ఈ సందర్బంగా మదన్ మోహన్ రావు మాట్లాడుతు స్వాతంత్ర్య ఉద్యమ మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పురస్కరించుకుని టిపిసిసి పిలుపుమేరకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో, ముఖ్య అతిథిగా టీపీసీసీ సెల్ చైర్మన్ .మాదన్మోహన్ రావ్ పాల్గొన్నారు అధ్యక్షులు గిరిధర్ రెడ్డి, మండల పార్ట్ అధ్యక్షులు .రామలింగ రెడ్డి.ఎంపిపి అధ్యక్షురాలు కుమారి మాధవి జెడ్పీటీసీ సభ్యులు రాందాస్ ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు హన్మంతరావు పాటిల్, న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస రెడ్డి, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు పి. నర్సింహారెడ్డి,మొగుడం పల్లి మండల పార్టీ అధ్యక్షులు మొహ్మద్ మాక్సుద్ అహ్మద్ సంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అద్యక్షుడు ఉదయ్ శంకర్ పాటిల్, ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ భీమయ్య, జడ్పీటీసీ వినిల నరేశ్, కోహీర్ పట్టణ అధ్యక్షుడు శంషీర్ అలీ, శేఖర్ పాటిల్,, మొహ్మద్ హర్షద్ అలీ, వీరారెడ్డి,ఆడివిరెడ్డి,రాచప్ప, జయసంహరెడ్డి, మాజీ ఎంపిపి షౌకత్ అలీ వైస్ ఎంపిపి షాకిర్, రత్నం, శ్రీదర్ రెడ్డి, మునిర్ పటేల్,అశోక్, జ్ఞానరత్నం, దయనంద్ పటేల్, రాజు, రమేశ్, చైర్మన్ రియాజ్, జగదీష్ లయాక్ అలీ, అజ్జు పటేల్, మోసిన్ అహ్మద్,సురేష్, స్వామిదాస్, సురేష్ అక్బర్హుస్సేన్, జెమిలోద్దీన్,ఇమామ్ పటేల్ అజిమోద్దీన్, నర్సింహారెడ్డి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్ గౌడ్, జాఫర్, మల్లికార్జున్ రెడ్డి, మల్లారెడ్డి, శంకర్ పాటిల్, తిరుపతి రెడ్డి, శంకర్ , హర్షవర్ధన్ రెడ్డి,నాగిరెడ్డి, మల్లికార్జున్, సతీశ్ జెహీర్, బబ్ల్యూ,తుకారం పలువురు మాజీ సర్పంచులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.