*కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా అమరవీర జవాన్లకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్యాండిల్ లతో ఘన నివాళులు*
మెట్పల్లి టౌన్ : జనంసాక్షి
మెట్పల్లి పట్టణ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో న నిన్న రాత్రి కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యవర్గ సభ్యులు క్యాండిల్ తో అమర వీర జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుల కటుకం రాకేష్ మాట్లాడుతూ కార్గిల్ పోరాటంలో ఎందరో జవానులు అమరవీరులైనారని వారికి పాదాభివందనాలని మన దేశ భద్రతకు మరియు మనము ఈరోజు ఉల్లాసంగా ఆనందంగా ఉన్నామంటే దేశంలో శాంతి భద్రతలు బాగున్నాయంటే ముఖ్య కారణం దేశ సరిహద్దుల్లో చలి ఎండ వర్షం అని చూడకుండా ప్రహర కాస్తున్న జవాన్లు ముఖ్యమని వారికి ప్రతి ఒక్కరూ సెల్యూట్ చేయాలని దేశం కోసం కోసం ప్రతి ఒక్కరూ జవానై పోరాడాలని దేశం పై ప్రేమ అభిమానం త్యాగం ప్రతి పౌరుడు మన దేశ గొప్పతనాన్ని జవాను గొప్పదనం తెలపాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కటకం రాకేష్, సెక్రెటరీ ఇల్లెందుల శ్రీనివాస్, క్యాషియర్ ఇందూరు రాకేష్,జెడ్ సి కోట గంగా జీవన్. వడ్డేపల్లి శ్రీనివాస్ .ప్రోఆర్ తుకారం. మహాజన్ నర్సింలు చర్ల పెళ్లి రాజేశ్వరరావు గౌడ్ . బాస నరసింగారావు, గంగుల మురళి, గడ్డం శంకర్ రెడ్డి ,దొంతుల రాజకుమార్ ,సబ్బని చంద్రశేఖర్ బొమ్మల శంకర్ , కోటగిరి తిరుమల చారి
దొంతుల పవన్, తదితరులు పాల్గొన్నా