కాశిబుగ్గలో మహాత్మాగాంధీ జయంతి వేడుకలు

వరంగల్ ఈస్ట్,అక్టోబర్ 02(జనం సాక్షి)

జాతిపిత మహాత్మా గాందీ153వ జయంతి సందర్బంగా ఆదివారం కాశిబుగ్గలోని శివాలయం వద్ద మహాత్మగాంది విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపునేని నరేందర్..కార్పోరేటర్ గుండేటి నరేంద్రకుమార్,ఓని స్వర్ణ లత బాస్కర్, ఎండి పురుకాన్. మాజీ కార్పోరేటర్ బయ్య స్వామి,గోరంట్ల మనోహర్. దుబ్బ శ్రీనివాస్. వేముల నాగరాజు. గణిపాక సుధాకర్. క్యాతం రంజిత్. చిలువేరు పవన్. చిమ్మని శివ సంతోష్. పల్లగొండ హరికుమార్. జిక్కి అశోక్. పల్లకొండ చంద్రమోహన్.తదితరులు పాల్గొన్నారు.