కాశ్మీరీలు సంయమనం పాటించాలి

సీఎం ఒమర్‌
అప్జల్‌గురు ఉరి నేపథ్యంలో కాశ్మీరీలు సంయమనం పాటించాలని జమ్మూకాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా కోరారు. ఎవరూ ఆందోళనలు నిర్వహించవద్దని, అందరూ సమంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఆయనకు ఉరిశిక్ష విధించకుండా యవజ్జీవ శిక్షగా మార్పు చేస్తే బాగుండేదన్నారు.