కాసేపట్లో జగన్ బెయిల్ పిటిషన్పై తీర్పు
న్యూఢిల్లీ, జనంసాక్షి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్పై కాసేపట్లో వెలువడనుంది. ఈ నెల ఆరోవ తేదీన జగన్ బెయిల్ పిటిషన్పై వాదనలే పూర్తి కావటంతో సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచిన విషయం తెలిసిందే.