కిష్టాపురం గ్రామంలో రేపటి నుండి ఉర్సు ముబారక్

జోగులాంబ గద్వాల జిల్లా
అయిజ మండలం కిష్టాపురం గ్రామంలో ఉర్స్ ముబారక్ హజరత్ అల్లి సాహెబ్ ఉర్సు ఏ షరీఫ్
16 .12 .22 శుక్రవారం  రాత్రి గంధం,
17. 12 .22 శనివారం ఉర్సు ముబారక్ మరియు నాట్యమండలి మరియు తెనాలి వారిచే పంచముఖముల గొప్ప పౌరాణిక ఉచిత నాట్య ప్రదర్శన,
18. 12 .22 ఆదివారం సాయంత్రం కిస్తీ కార్యక్రమం జరుపబడును మరియు డాన్స్ ప్రోగ్రాం కర్నూల్ లత వర్షిత ఆర్కెస్ట్రా వారిచే గానకచేరి ఉండును .అని దర్గా నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుంకన్న బిఆర్ఎస్ మైనార్టీ నాయకుడు పి తిక్కయ్య, బిఆర్ఎస్ గ్రామ ఉపాధ్యక్షుడు నరేష్,ఉరుకుందు,గటన్న,
ఈ  వెంకటన్న,కె బజారి, దర్గా ముజావార్ మహేబూబ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు