కెవిపిఎస్ జిల్లా మహా సభలకు భారీగా తలివెళ్ళిన నాయకులు
జహీరాబాద్ ఆగస్టు 7( జనంసాక్షి) సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగే కేవి పి ఎస్ జిల్లా మహా సభలను విజయవంతం చేయడానికి జహీరాబాద్ నియోజకవర్గం లోని మొగుడం పల్లి జహీరాబాద్, కోహిర్, ఝరాసంగం మండలంలోని కెవిపిఎస్ నాయకులు భారీగా తరలివెళ్లారు. ఈ మహా సభలు మూడు రోజుల పాటు కొనసాగుతుంది అని కేవీపీఎస్ జిల్లా నాయకులు మహేష్ తెలిపారు.