కేంద్రంలో మృతుల కుటుంబాలకు అపద్బెందావడు..

– మండల ఉపసర్పంచ్ సద్దాంహుస్సేన్..

హన్మకొండ బ్యూరో 12 అక్టోబర్ జనంసాక్షి

మండలం లో మాజీ ఉప సర్పంచ్ సద్దాముస్సన్ మృతుల కుటుంంబాలకు దేవుడు ల ఉన్నాడని గ్రామ ప్రజలు తెలుపుతున్నారు
మండలకేంద్రములోని వేలేరు మాజీ సర్పంచ్ కోడూరి భూలక్ష్మి కరుణాకర్ గారి తండ్రి కోడూరి పోచయ్య మరణించగా_విషయం తెలుసుకొని వారి మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించి అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది ఈ కార్యఁకమంలో వార్డ్ మెంబర్ సభ్యులు బైరి అనిల్ మైనారిటీ సెల్ అధ్యక్షులు సలీంమాలిక్ యూత్ అధ్యక్షులు అక్కల ప్రశాంత్ శ్రీకాంత్ రియాజ్ కిరణ్ రఫి శకిల్ అశోక్ అజయ్ తదితర ముఖ్య నాయకులు ఈ పరామర్శలో పాల్గొన్నారు.