కేంద్రం జోక్యంపై సుప్రీం ఆగ్రహం

న్యూఢిల్లీ : బొగ్గు కుంభకోణం సహా ఇతర కేసుల దర్యాప్తులో కేంద్ర ప్రభుత్వ జోక్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అటార్నీ జనరల్‌ , అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ప్రవర్తనను కోర్టు తప్పుబట్టింది.