కేంద్ర మంత్రిని కలిసిన సీబీఐ డైరెక్టర్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: సీబీఐ డైరెక్టర్‌ రంజిత్‌ సిన్హా ఈ రోజు ఇక్కడ కేంద్ర మంత్రి నారాయణ స్వామిని కలిశారు. సీబీఐపై సుప్రీంకోర్టు తాజాగా చేసిన వాఖ్యలపై వారు చర్చించారు. నారాయణ స్వామి ప్రధాన మంత్రి కార్యాలయం మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.