కొండపల్లి రామానుజ రావు అకాల మరణం బాధాకరం;మున్సిపల్ చైర్మన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ

కోదాడ టౌన్ నవంబర్ 23 ( జనంసాక్షి )
కోదాడ పట్టణ కేంద్రానికి చెందిన విశ్రాంతి ఉపాధ్యాయులు కొండపల్లి రామానుజరావు అకాల మరణం బాధాకరమైన మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ అన్నారు.బుధవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.అనంతరం రామానుజ రావు పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో బొలిశెట్టి కృష్ణయ్య,
వెన్నంపల్లి చందర్రావు,వార్డ్ కౌన్సిలర్స్ గుండపునేని
తదితరులు పాల్గొన్నారు.