క్షేమంగా గ్రామానికి చేరుకున్న నాగేశమ్మ

మల్దకల్ సెప్టెంబర్ 25 (జనంసాక్షి)గత నాలుగు సంవత్సరాల క్రితం తప్పిపోయిన కుర్తి రావులచెరువు చెరువు గ్రామానికి చెందిన నగేషమ్మ అసోంలోని హోంలో ఉందని సమాచారం రాగ వారి కుమారులకు ఇట్టి విషయం తెలుపగాకుమారుడు వెళ్లి అక్కడ నుంచి తీసుకొని ఆదివారం గ్రామానికి రావడం జరిగింది.గ్రామ సర్పంచ్ జయమ్మ ,టిఆర్ఎస్ నాయకులు ఆంజనేయులు, గజ్జెలన్న ఆమె ఇంటికి వెళ్లి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. నగేశమ్మను కలిసి కుమారులకు అమ్మగారిని మంచిగా చూసుకోవాల్సిందిగా
ఎస్ఐ ఆర్ శేఖర్ కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
Attachments area