ఖేడ్ లో నూతన విశ్వకర్మ సంఘం సమావేశం
నారాయణఖేడ్ జులై28(జనంసాక్షి)
గురువారం రోజు ఖేడ్ మండలంలో నూతన విశ్వకర్మల సమావేశం నిర్వహించారు, ఈసమావేశంలో అధ్యక్షులు,వీర నాగయ్య చారి మాట్లాడుతూ, ఖేడ్ విశ్వకర్మల సమస్యలు ఎదుర్కొంటున్నావాటిపై ప్రభుత్వాన్ని తెలియపరుస్తానని అన్నారు, ప్రతి విశ్వకర్మలకు ఏమైనా సమస్యలు ఉన్నా వారికి తనవంతు సేవలు అందిస్తానని అన్నారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవిచ్చుతున్న నాని మా విశ్వకర్మలు గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు, ప్రతి అమావాస్య రోజు విశ్వకర్మల సమస్యలపై తనవంతు కుసి
చేస్తానని అన్నారు,రాష్ట్ర ప్రభుత్వం మా విశ్వకర్మలకు డబులబెడ్రమ్ లను అందజేయాలని అన్నారు, మాకు విశ్వకర్మల బంధు అందిచాలని అన్నారు, గతంలో మాకు కులవృత్తులకు మిషన్లు ఇస్తామని అన్నారని ఇప్పటివరకు మావిశ్వకర్మలకు అదించలేదని అన్నారు, గతంలో సబ్సిడీ మీటర్లు ఇచ్చేవారని ఇప్పుడుకుడా దయచేసి మావిశ్వకర్మలకు సబ్సిడీ మీటర్లు ఇవ్వాలని,రాష్ట్ర ప్రభుత్వాని కోరారు, ఈకార్యక్రమంలో, ఉపాధ్యాయులు
కమ్మరి విజయ్,కోశాధికారి వడ్ల వెంకట్రమణ చారి, ఉప కొశ్యాధికారి వడ్ల బ్రహ్మం చారి, ప్రధాన కార్యదర్శి వడ్ల భూమయ్య చారి, సలహాదారులు కమ్మరి ఆంజనేయులు చారి, వడ్ల హన్మంతు చారి, సభ్యులు మల్లన్న చారి, వీరన్న చారి, అశోక్ చారి, విష్ణు చారి, నరేశ్ చారి, దత్తు చారి, సుభాష్ చారి, రాములు చారి, శ్రీకాంత్ చారి, శ్రీనివాస్ చారి, బాగ్యాచరి, నగేష్ చారి, రవి చారి, దధితరులు