గణపతి పూజలో పాల్గొన్న సర్పంచ్ బస్వరాజ్ పాటిల్

ఝరాసంగం సెప్టెంబర్ 2 జనం సాక్షి / ఝరాసంగం మండల పరిధిలోని ఈదుల పల్లి గ్రామంలో కాశినాథ్ స్వామి మందిరంలో ఏర్పాటు చేసిన బాల గణేష్ కమిటీ ఆధ్వర్యంలో గణనాధుని మండపం వద్ద శుక్రవారం పూజ కార్యక్రమం నిర్వహించారు. గ్రామపంచాయతీ సర్పంచ్ బస్వరాజ్ పాటిల్ పూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు..ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నగేష్ పాటిల్ సంగమేశ్వర్, గ్రామ పంచాయతీ సభ్యులు భక్తులు మరియు తదితరులు పాల్గొన్నారు .