గొడవలలో ఎవరికి ఏమిజరిగిన కాంగ్రెస్ నాయకులదే బాధ్యత
నారాయణఖేడ్ జులై23(జనంసాక్షి)
సిర్గాపుర్ ఎంపీపీ జర మైపాల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు సంజీవరావు పటేల్ లు అన్నారు. శనివారం నారాయణఖేడ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలోవారు వారు మాట్లాడుతూ… కాజాపూర్ లో కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి జరగడం హవాస్తవమని ఈ సంఘటనతో కో ఆప్షన్ మెంబర్ బషీర్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు.సర్వేనెంబర్ 166, 16 ఎకరాల లో 13 పట్టాదారులు ఉన్నారన్నారు. 1954 సంవత్సరంలో నిరుపేదలకు భూములు పంపిణీ చేశారుఅన్నారు. అప్పటినుండి మరొక్కరి పేరు మీద మార్చుకుంటూ కాంగ్రెస్ పార్టీల నాయకులు రెచ్చగొట్టి దాడులు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులారా మంచి రోజులు వస్తున్నాయి ఖబర్దార్ ఆరోపించారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండావని, ఇలాంటి అసత్య ప్రసారాలు మానుకోవాలన్నారు.టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య చిచ్చుపెట్టి దాడులకు ఉషిగోల్పి రాజకీయంగా ప ప్పం గ డుపుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నదీ చూసి ఓర్వలేక కాంగ్రెస్ బురద జల్లే రాజకీయం చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్వి అధ్యక్షు అంజా గౌడ్, కృష్ణ గౌడ్, శాంతప్ప, రాజ్ కుమార్, తుకారం, దత్తు, సంజీవ్ ఉన్నారు.