గ్రామాలలో మౌలిక వసతులు కల్పించాలి…

వలిగొండ జనం సాక్షి న్యూస్ జులై 16

పల్లెలలో మౌలిక వసతులు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని దేనిని బిజెపి జిల్లా అధ్యక్షులు పివి శ్యామ్సుందర్ అన్నారు ఆదివారం గోపరాజుపల్లి గ్రామంలో పిఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్ ప్రారంభించారు యువత కోరిక మేరకు వాటర్ ఫిల్టర్ బౌకరించడమైనది గ్రామీణ ప్రాంత ప్రజలు స్వచ్ఛమైన నీటిని సద్వినియోగం చేసుకోవాలని ఫిల్టర్ ను ఏర్పాటు చేయడమైనది మండలంలో ఉన్న సమస్యలను స్థానిక ఎమ్మెల్యే వెంటనే పరిష్కరించాలని అన్నారు అంతకుముందు ఆరూరు గ్రామంలో లంచ్ బాక్స్ కార్యక్రమంలో కార్యకర్తలతో సద్ది అన్నం సమావేశం లో పాల్గొన్నారు అనంతరం వాటర్ క్యాన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు చిట్టేడి నరసింహ రెడ్డి పార్లమెంట్ కన్వీనర్ బందారపు లింగస్వామి జిల్లా ఉపాధ్యక్షులు దంతూరి సత్తయ్య గౌడ్ పోలు నాగయ్య నాగెలి సుధాకర్ గౌడ్ బచ్చు శ్రీనివాస్ పిట్టల రాజు రాచకొండ కిష్టయ్య బిజెపి నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.