ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం వేడుకలు;
జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు చింత ప్రభాకర్ పాల్గొని కొండ అండ లక్ష్మణ్ బాపూజీ చ చిత్రపటానికి పూలమాలు వేసి నియలు అర్పించారు. అనంతరం చేనేత వస్త్రకారులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం అధ్యక్షుడు గోపాల్ పాల్గొన్నారు.
