ఘనంగా తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ జన్మదిన వేడుకలు

జులై 09 జనంసాక్షి : మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని తెలంగాణ విద్యార్థి గణ పరిషత్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజు జన్మదిన సందర్భంగా శనివారం మున్సిపాలిటీ కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మెర్సీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ చైర్మన్ ఉమ్మడి నల్గొండ జిల్లా టెలికామ్ అడ్వైజర్ కమిటీ మెంబర్ ఇటికాల చిరంజీవి, సువతి ఫౌండేషన్ చైర్మన్ బలెంల రమేష్, వేల్పుల రమేష్,కల్వల నరేష్,గణగాని నర్సింహ,బీసు వెంకటేష్,బయ్యని నవీన్,గుంటి ఉపేందర్,గిరగని వీరేందర్,అన్నేపు భాస్కర్,
ఈదుల రమేష్ చంద్ర, సూరారం నవీన్ కుమార్,ఆరాధ్య ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.