ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

)హుస్నాబాద్ మండలం బంజేరుపల్లె గ్రామపంచాయతీ ఆవరణంలో శనివారం భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తిరుమలరెడ్డి, ఎంపిటిసి బాణాల జయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి శ్రీలత, ఫీల్డ్ ఆఫీసర్ తదితరులు ఉన్నారు.