చట్టం తన పని తాను చేసుకుపోతుంది:కేటీఆర్

ఢిల్లీ:ఓటుకు నోటు కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో భేటీ ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ…నూతన రాష్ట్రంలో మాకు చాలా పని ఉందని… అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ ముందుకెళ్తుందని స్పష్టం చేశారు