చార్జిషీటు దాఖలు చేస్తాం:సీబీఐ

ముంబయి:ఆదర్శ కుంభకోణంలో ఇవాళ చార్జీషీటు దాఖలు చేస్తామని సీబీఐ హైకోర్టుకు తెలిపింది.ఈ కుంభకోణంలో మహరాష్ట్ర ప్రభుత్వం వైఖరిపై రెండు వారాల్లో స్పందించాలని హైకోర్టు రక్షణ శాఖను ఆదేశించింది.