చెరుకు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి

జహీరాబాద్ జులై 29 (జనంసాక్షి)చెరుకు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది అని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. శుక్రవారం సమావేశంలో ఆయన మాట్లాడుతూ
చెరుకు రైతులకు ఎలాంటి సమస్యలు కలుగకుండా త్వరగా క్రషింగ్ ప్రారంభించాలని, ట్రాన్స్పోర్టేషన్,లేబర్ ఫ్యాక్టరీయాజమాన్యంబాధ్యతవహించాలన్నారు.దీనికి ఫ్యాక్టరీ యాజమాన్యం  సానుకూలంగా స్పందిస్తూ ఎమ్మెల్యే  ఆదేశాల అనుసారం సాగుతూ చేరుకు కొనుగోలు ను దీపావళి తర్వాత ప్రారంభిస్తాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ ఉమాకాంత్ పాటిల్,ఆత్మ చైర్మన్  పెంటా రెడ్డి,ఝరాసంగం మండల అధ్యక్షుడు రాచయ్య స్వామి,జిల్లా విజిలెన్స్ మెంబర్ రామకృష్ణ  సుభాష్ రావ్,గౌస్,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
 
Attachments area