చేయి చేయి కలుపుద్దాం…పర్యావరణం కాపాడుకుందాం

-జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య…

 

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో హరొతహారంలో భాగంగా జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ జెడ్పిటిసి సభ్యులతో కలిసి మొక్కలు నాటారు… ఈ సందర్భంగా జెడ్పి చైర్ పర్సన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మక తీసుకు వచ్చిన హరితహారం కార్యక్రమం ప్రతి ఒకరు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు… చేయి చేయి కలుపుద్దాం….పర్యావరణం కాపాడుతుందని నినాదం చేస్తూ జెడ్పి సభ్యులు సూచించారు.. ఈ కార్యక్రమంలో జెడ్పి వైస్ చైర్ పర్సన్ సరోజమ్మ రమేష్ నాయుడు, జెడ్పిటిసిలు పద్మ వేంకటేశ్వర రెడ్డి, బాసు శ్యామల హన్మంతు నాయుడు,సుగుణమ్మ, రాములమ్మ,హన్మంతు రెడ్డి, ఎంపిపిలు స్నేహ,రజిత,జెడ్పి సిఈఓ విజయ నాయక్‌, జెడ్పి డిప్యూటీ సిఈఓ ముసాయిదా బేగం తదితరులు ఉన్నారు