జగన్‌ రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో జగన్మోహన్‌ రెడ్డి జ్యుడిషియల్‌ రిమండ్‌ను ఈ నెల 18 వరకు న్యాయస్థానంపొడిగించింది. గడువు ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా న్యాయముర్తి దుర్గాప్రసాద్‌రావు జగన్‌ను విచారించారు.ఏపీఐఐసీ ఎండీ బీపీ ఆచార్యను వీడియో కాస్ఫరెన్స్‌ ద్వారా వివరించారు.