జనవరి4న ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో కేంద్ర హోంశాఖ సమావేశం

ఢిల్లీ : జనవరి4న అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో కేంద్ర హోంశాఖ సమావేశం నిర్వహించనుంది. మహిళలపై అత్యాచారాలు, దాడులు అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తారు.