జాతీయ సమాఖ్య వజ్రోత్సవం లో పాల్గొన్న నర్సంపేట టీఎన్జీఓస్ అధ్యక్షులు కడారి సురేష్ రెడ్డి

జనం సాక్షి, నర్సంపేట

నర్సంపేట లో జరిగిన తెలంగాణ జాతీయ సమాఖ్య వజ్రోత్సవం లో పాల్గొన్న నర్సంపేట టీఎన్జీఓస్ నర్సంపేట యూనిట్ అధ్యక్షులు కడారి సురేష్ రెడ్డి, కార్యదర్శి సత్యనారాయణ,కోశాధికారి శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ సాయి రామ్ నాయక్, ప్రచార కార్యదర్శి శివ, ఆర్గనైజషన్ సెక్రటరీ వేణు తదితరులు పాల్గొన్నారు.

Attachments area

తాజావార్తలు