జిల్లా ప్రజలకు మిలాద్ -ఉన్-నబి పండగ,వాల్మీకి మహర్షి జయంతి శుభాకాంక్షలు

జిల్లా ఎస్పీ జె.రంజన్ రతన్ కుమార్.
గద్వాల నడిగడ్డ,అక్టోబర్ 9 (జనం సాక్షి);
ఈ రోజు ఎంతో భక్తి భావం తో జరుపుకుంటున్న మిలాద్- ఉన్- నబి పండగ, ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
మహనీయుల జీవితాలను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని అభివృద్ధి వైపు ప్రయాణించాలని ఆయన అన్నారు.