జెడ్పి చైర్ పర్సన్ సరిత అధ్యక్షతన….

జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం ప్రారంభం….

 

జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పి చైర్ పర్సన్ సరిత అధ్యక్షతన పాత ఎంపిడిఓ కార్యాలయం నందు జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు… ఈ కార్యక్రమంలో అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, జెడ్పి వైస్ చైర్ పర్సన్ సరోజమ్మ రమేష్ నాయుడు,గ్రంథాలయ జిల్లా చైర్మన్ పటేల్ విఘ్ణవర్ధన్ రెడ్డి,
జెడ్పిటిసి లు పద్మ వేంకటేశ్వర రెడ్డి,బాసు శ్యామల హన్మంతు నాయుడు, రాజశేఖర్, ప్రభాకర్ రెడ్డి,హన్మంతు రెడ్డి,రాములమ్మ,కాశపోగు రాజు, ఎంపిపి ప్రతాప్ గౌడ్,స్నేహ రెడ్డి, బీసమ్మ,రజితమ్మ,పుష్పమ్మ,
జెడ్పి కో ఆప్షన్ మెంబర్స్ ఇమామ్‌ సాబ్,నిషాక్,ఆయా శాఖ ల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు