టీఎస్ యుటి ఎఫ్

వీపనగండ్ల మండల శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ క్యాంపెయిన్ .

వీపనగండ్ల 21 (జనంసాక్షి)

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగాజిల్లా ప్రధాన కార్యదర్శి రవి ప్రసాద్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు డి కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ ఉపాధ్యాయుల ప్రమోషన్లు కల్పిస్తూ బదిలీలు  చేపట్టాలని. స్కూల్లో పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని, విద్యార్థులకు బుక్కులు, ఏకరూప దుస్తులు సకాలంలో అందించాలని, డీఎస్సీ ప్రకటించాలని అంతవరకూ విద్యావాలంటరీలు నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల
ధ్యక్షుడు బాలీశ్వర్, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాసుల్ మరియు సభ్యులు వెంకటేష్, కృష్ణ, సీనియర్ సభ్యులు నారాయణ తదితరులు పాల్గొన్నారు.