టీ డబ్ల్యూ జె ఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా గిరిబాబు

గద్వాల నడిగడ్డ జులై 16(జనం సాక్షి)జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రెండవ జిల్లా మహాసభలు ఈ శనివారము జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని  టీఎన్జీవో భవనంలో జరిగాయి. ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా
జాతీయ కార్యదర్శి పులి పలుపుల ఆనందం. రాష్ట్ర అధ్యక్షులు.మామిడి సోమయ్య. ప్రధాన కార్యదర్శి. బసవ పున్నయ్య.రాష్ట్ర ఉపాధ్యక్షుడు.వల్లాల జగన్. రాష్ట్ర నాయకులు డాక్టర్ బండి విజయ కుమార్ పాల్గొని
నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.అందులో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా నూతన అధ్యక్షులుగా జోగులాంబ టీవీ సీఈఓ బి.గిరిబాబు ప్రధాన కార్యదర్శిగా కె.వెంకటేశ్వర్లు, ఎన్నికయ్యారు
ఉపా అధ్యక్షులు గా ఆర్. సురేష్, ఆశన్న, మైబూబ్, రవి ప్రకాష్, శాంతి రాజు, సముయుక్త కార్యదర్శులు ముకుందరావు, రాము, సిరిగిరి  కృష్ణ, దేవరాజు, సతీష్, జి. నాగరాజు, కోశాధికారిగా రామన్ గౌడ్, రాఘవేందర్రావు, రాజగోపాల్, వెంకట్రావు, శాంతి రాజు, రామకృష్ణ, వీరన్న చారి, కేబి తిమ్మప్ప, రామాంజనేయులు, దేవేందర్ రెడ్డి, ఈసీ నెంబర్లుగా, రజినీకాంత్, ఇలియాస్, పెద్దొడ్డి నరసింహులు,రాష్ట్ర కౌన్సిలర్ నెంబర్లుగా, అక్బర్ బాషా, రాములు, నేషనల్ కౌన్సిలర్ సభ్యులుగా, పి రంగముని,ఎన్నికయ్యారు వారికి ఇదే మా శుభ అభినందనలు ఈ కార్యక్రమానికి మహబూబ్ నగర్  ఉమ్మడి జిల్లా నాయకులు
మహమ్మద్ రఫీ. మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు వాకిట అశోక్ కుమార్. వర్కింగ్ ప్రెసిడెంట్.గండిటి నర్సింహులు.ఉపాధ్యక్షుడు జి. గోపాల్ ,జోగులాంబ గద్వాల జిల్లా నుండి టిడబ్ల్యూజేఎఫ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.