డీఅర్‌సీలో తెదేపా అందోళన

ఖమ్మం : జిల్లా అభివృద్ది సమావేశంలో తెదేపా నేతలు పోడియం వద్ద బైఠాయించారు. ఇందిరమ్మ గృహలు నిర్మించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు అందోళనకు దిగారు. తెదేపా ఎమ్మేల్యేలకు సీపీఐ ఎమ్మెల్యేలు తమ మద్దతు ప్రకటించారు. సమావేశంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ సుదాకర్‌రెడ్డి తెదేపా వారి మద్య వాగ్వాదం చోటు చేసుకుంది.