తరగతి గది నిర్మాణం కై భూమి పూజ

దోమ జనవరి 11(జనం సాక్షి) 

దోమ మండల పరిధిలోని గుండాల గ్రామం నందు  మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా దోమ మండల విద్యాధికారి హరిచందర్ చేతులమీదుగా  తరగతి గది నిర్మాణం చేయడానికి భూమి పూజ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుజాత వెంకటరెడ్డి  ఎంపిటిసి దోమ బసయ్య  విద్యా కమిటీ చైర్మన్ పూర్ణయ్య  ప్రేమరి స్కూల్ ప్రధానోపాధ్యాయులు కేశవులు  గ్రామ పెద్దలు జగత్ రెడ్డి  మరియు వార్డ్ మెంబర్స్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.