తాటిపాముల గ్రామంలో 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన

శ్రీరంగాపురం: జులై   (జనం సాక్షి):

శ్రీరంగాపురం మండలం తాటిపాముల గ్రామంలో రూ.కోటి 91 లక్షలతో నిర్మించనున్న 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మరియు రైతులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు