తాసిల్దార్ రాజయ్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు

  రాయికొడ్ జనం సాక్షి జూలై    రాయికోడ్ తాసిల్దార్ రాజయ్య శుక్రవారం ఒక ప్రకటన తెలిపారు మండల కేంద్రంలో వివిధ గ్రామాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున వాతావరణ శాఖ ఆదేశానుసారం ఇంకా మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలియచేయేసినారు కావున తెలియచేయునది  ఏం అనగా ప్రజలు  జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప  బయటికి  రాకుడదు పురాతన  ఇండ్లలో నివాసం ఉన్నవారు సమీపంలోని  ప్రభుత్వ భవనములను  ఉపయోగించుకోవాలి. విద్యుత్ స్తoబాలకు దూరంగా  ఉండాలనితెలియజేయనైనది.
  మరియు గౌరవ  ప్రజా ప్రతినిధులు  ఆయా గ్రామాలలో ప్రజలను  చైతన్య  పరచవలసిందిగా కోరనైనది. ఎదైనా  సహాయ కొరకు  మరియు  ఏదైనా  పనులకు, ఇబ్బంది యున్న యెడల
 ఎంపీడీఓ,  పోలిస్ అధికారులకు   మరియు విద్యుత్ అధికారులకు, పంచాయతీ  కార్యదర్శులకు  మరియు  గ్రామ స్థాయి అధికారు లు
Attachments area