తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌ నిలిపివేత

మహబూబ్‌నగర్‌: తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌లో అధికారులు నిలిపివేశారు. డీజిల్‌ ట్యాంక్‌ లీక్‌ అయినట్లు గుర్తించి మరమ్మతు పనులు చేపట్టారు.

తాజావార్తలు