తెరాస కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన రణం.

దౌల్తాబాద్ జూలై 29, జనం సాక్షి.
దౌల్తాబాద్ మండల పరిధిలో తిరుమలాపూర్ గ్రామానికి చెందిన తెరాస కార్యకర్త రాజు వాళ్ళ తండ్రి రామయ్య అనారోగ్యము తో మరణించడు. ఈ విషయం తెలుసుకున్న తెరాస మండల పార్టీ అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇంటి పెద్దదిక్కు కోల్పోవడం చాలా బాధకరమాని వారి కుటుంబానికి మనో ధైర్యాన్ని చెప్పారు. అదేవిధంగా గ్రామంలో ఎస్సీ కాలనీలో కరెంటుతో ఇబ్బందులు ఉన్నాయాని స్థానిక ఏ ఈ తో ఫోన్లో మాట్లాడి ఎస్సీ కాలనీలో 25 కేవి కరెంట్ బుడ్డి మంజూరు చేయాలని కోరగా వెంటనే స్పందించి వేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమం లో ఎంపీటీసీ ల పోరం అధ్యక్షులు బండారు దేవేందర్, మాజీ సర్పంచ్ యాదవ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గడ్డం నాగరాజు గ్రామఅధ్యక్షులు రమేష్ గౌడ్ ,తెరాస నాయకులు గడ్డమీద సత్తయ్య,,నిరుడు సత్తయ్య, బాలురెడ్డి, బొట్కా సత్తయ్య, వెంకటయ్య, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
Attachments area