తెరాస తీర్థం పుచ్చుకున్న భాజపా నాయకులు

నారాయణఖేడ్ ఆగస్టు28(జనంసాక్షి)
నారాయణఖేడ్ మండలంలోని జుకల్ గ్రామానికి చెందిన బీజేపీ చెందిన వార్డ్ మెంబర్, గ్రామ నాయకులు కార్యకర్తలు తెరాస పార్టీ లో చేరారు శాసనసభ్యులు ఎం భూపాల్ రెడ్డి  సమక్షంలో తెరాస తీర్థం పుచ్చుకున్నారు,8వ వార్డ్ సభ్యులు దేవుల నాయక్,దామోదర్ రావు,శ్రీపతి రావు,శేకర్,సుంకే శంకర్,కమ్మరి భారతమ్మ,గొల్ల యాధు,సలే కృష్ణా,మోతిరాం,మారుతి,కుమ్మరి పద్మవ్వ,కుమ్మరి విఠల్,కుమ్మరి అనిల్, సుంకె అంజవ్వ, 100 మంది  పార్టీ లో కండువా కప్పుకున్నరు,ఎమ్మెల్యే ఎం భూపాల్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ఇతరపార్టు నుంచి చేరికలు పరభం మొదలయ్యాయని అన్నారు,
ఈకార్యక్రమంలోగ్రామ పార్టీ నాయకులు లక్ష్మణ్ రావు,కమ్మరి సాయిలు,k.దత్తు రావు,మనోహర్ రావు, మారితి నాయక్, దర్మ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.