తెలంగాణ మిషన్ భగీరథ కాంట్రాక్టు ఎంప్లాయిస్ కమిటీ ఎన్నిక.

తెలంగాణ మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్  రాష్ట్ర మహాసభలో సంగారెడ్డి జిల్లా నుండి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సుధాకర్ కోశాధికారిగా రాములు రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కృష్ణను ఏకగ్రీవంగా మహాసభలోఎన్నుకోవడం జరిగింది అన్నారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల కోసం నిరంతరం పని చేస్తామని కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు తమ  వంతు కృషి చేస్తామని తెలిపారు. ఎన్నికకు సహకరించిన రాష్ట్ర కమిటీకి, జిల్లా కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.