తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన భారత్‌

ముంబయి: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌  తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. 131 పరుగుల వద్ద జహీర్‌ ఖాన్‌ (1) పనేసర్‌ బౌలింగ్‌లో ప్రయర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఏడు వికెట్ల నష్టానికి 117 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో టీం ఇండియా నాలుగో రోజు ఆటను ప్రారంభించింది.