దుబ్బ అబ్రహం సంస్మరణ సభలో ఫాల్గున్నా పిల్లి రామరాజు యాదవ్

నల్గొండ, జనంసాక్షి:(నవంబర్ 23)

దుబ్బ అబ్రహం సంస్మరణ సభలో పాల్గొని వారికి ఘన నివాళి అర్పించి వారి కుటుంబ సభ్యులకు 10,000 ఆర్థిక సహాయం అందించిన తెరాస నల్గొండ పట్టణ అధ్యక్షులు అర్ కె ఎస్  ఫౌండేషన్ చైర్మన్ 8వ  వార్డ్ కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్