ధారూర్ మండల కేంద్రంలో ఇటీవల నూతనంగా ప్రారంభమైన హెచ్ పీ పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవానికి

ధారూర్ మండల కేంద్రంలో ఇటీవల నూతనంగా ప్రారంభమైన హెచ్ పీ పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవానికి
హాజరు కాలేనందున ఈరోజు రాష్ట్ర మాజీ మంత్రి జి.ప్రసాద్ కుమార్ గారు పెట్రోల్ బంక్ సందర్శించి యాజమానులు శెట్టి శివనాధం,కల్వ జ్ఞానేశ్వర్,కల్వ కిరణ్ కుమార్,జె.వీరులను అభినందించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు
యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు