నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు…
ముంబై:స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో 145 పాయింట్లకు పైగా నష్టపోయిన బాంబే స్టాక్ఎక్సేంజ్ సెన్సెక్స్ ఆ తర్వాత కోలుకొంది. సెన్సెక్స్120 పాయింట్ల నష్టంతో 27,407 దగ్గర, నిఫ్టీ 50 పాయింట్లు నష్టపోయి, 8,259 దగ్గర ట్రేడవుతున్నాయి.