నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన నర్ర రాజేంద

జూలై 13, జనం సాక్షి.
దౌల్తాబాద్ మండల పరిధిలో దొమ్మట గ్రామంలో గుండెపోటుతో మరణించిన బైండ్ల యాదగిరి (40) మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. యాదగిరి తాపీ మేస్త్రి గా రోజువారి కూలి పనిచేస్సు కుటుంబాన్ని పోషించేవాడు. ఈ విషయం తెలుసుకున్న దౌల్తాబాద్ మండల టిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు నర్ర రాజేందర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేసి,ప్రాగాడ సానుభూతి వ్యక్తపరిచారు.ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Attachments area