నీమ్స్ లో చేరిన పస్పుల చంద్రయ్యను పరామర్శించిన చింతలపల్లి జగదీశ్వర్ రావు

కోడేరు (జనంసాక్షి) జూలై    నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలోని  పసుపుల గ్రామానికి చెందిన పస్పుపుల చంద్రయ్య
 పక్షవాతంతో నిమ్స్ ఆస్పత్రిలో  చికిత్స పొందుతున్నారు.విషయం తెలుసుకున్న కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతపల్లి జగదీశ్వరావు హాస్పిటల్ లో ఉన్న పసుపుల చంద్రయ్యను  పరామర్శించి  వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి డాక్టరును కలిసి  మెరుగైన చికిత్స అందించాలని కోరుతూ,పస్పుల చంద్రయ్య కు  మనోధైర్యాన్ని కల్పించారు.చింతలపల్లి జగదీశ్వర రావు వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
Attachments area