నూతన కార్యవర్గ సభ్యులకు శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన : ఎల్బీనగర్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్  ముద్దగౌని రామ్మోహన్ గౌడ్

 ఎల్బీనగర్ (జనం సాక్షి ).యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర కాలనీ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు నూతనంగా ఎన్నికైన సందర్భంగా సోమవారం నాడు  ఎల్బీనగర్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్  ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్  ముద్దగౌని లక్ష్మీ ప్రసన్న రామ్మోహన్ గౌడ్  ల ను బి ఎన్ రెడ్డి నగర్ లోని వారి నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ గౌడ్  నూతన కార్యవర్గ సభ్యులకు శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  నూతన కార్యవర్గ సభ్యులు
అధ్యక్షులు పి.కృష్ణ,గౌరవ అధ్యక్షులు నరసింహ, రామాచారి,వర్కింగ్ ప్రెసిడెంట్ పి చందు,వెంకటేష్ ఉపాధ్యక్షులు జంగయ్య గౌడ్,శంకర్ నాయక్, ప్రధాన కార్యదర్శి లక్ష్మాచారి, ట్రెజరర్ డి.శ్రీను, సహాయ కార్యదర్శులు రాజు,పురుషోత్తం, గౌరవ సలహాదారులు బిక్షమయ్య గౌడ్,శేఖరా చారి,స్వామి,జంగయ్య కార్యదర్శులు-రమేష్,మహేష్ కార్యవర్గ సభ్యులు యాదయ్య గౌడ్,రజితా మూర్తి,పి.రవి రాజు,శ్రీనివాస్ యాదవ్,లోకేష్ సతీష్,నరేష్,వెంకటేష్, నరసింహ,ఆంజనేయులు బాబు,రవి,కే.బిక్షమయ్య రమేష్,కిరణ్ తదితరులున్నారు.