నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న నరోత్తం

ఝరాసంగం ఫిబ్రవరి 17 (జనం సాక్షి )ఝరాసంఘం మండలంలోని ఏడాకులపల్లి గ్రామంలో శుక్రవారం  జరిగిన గ్రామ సర్పంచ్ విజయలక్ష్మీ శ్రీనివాస్ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో టీపీసీసీ నాయకులు వై.నరోత్తం పాల్గొన్నారు. ఆయన తో పాటు  ,నాయకులు శివకుమార్,విష్ణువర్ధన్ రెడ్డి,సంగారెడ్డి,అనంత్ రామ్ గౌడ్ ,శ్రీకాంత్,ఈరప్ప,యస్.రాముల,చెంగల్ జైపాల్ తదితరులు పాల్గొన్నారు.