నేడు బుక్కపురం లో పూలే, అంబేద్కర్ విగ్రహంల పునర్ ప్రతిష్ట.

అలంపూర్ జనంసాక్షి (అక్టోబర్ 9)    అలంపూర్ మండలంలో పరిధిలో ని బుక్కపురం గ్రామంలో గతం లో గ్రామం మధ్యలో ప్రతిష్ట చేసిన అంబేద్కర్ విగ్రహని మతి స్థిమితం లేని వ్యక్తి ధ్యంసం చేసిన విషయం తెలిసినదే.గ్రామస్తులు అంబేద్కర్ కమిటీ ఐక్యత తో ఆదివారం నూతన మహాత్మ జ్యోతి రావు పూలే,అంబేద్కర్ విగ్రహాలుపునర్ నిర్మాణం చేయనున్నట్లుకమిటీ సభ్యులుశనివారం తెలిపారు. విగ్రహంప్రతిష్ట కార్యక్రమంనికి పెద్ద సంఖ్యలో అంబేద్కర్ వదులు పాల్గొని విజయవంతం చేయాలనీ కోరారు.
2 Attachments • Scanned by Gmail