నేడే రాఖీల పండుగ,రాఖీల అమ్మకాల సందడి మొదలైంది.

దౌల్తాబాద్ ఆగష్టు 11, జనం సాక్షి.
అన్నా చెల్లెళ్లకు అనుబంధాలకు ప్రతితీగ జరుపుకునే రాఖీల పండుగ కావడంతో దౌల్తాబాద్ మండల కేంద్రంలోని రాఖీల అమ్మకాల సందడి మొదలైంది. రోడ్లపైన వ్యాపారులు వివిధ రకరకాల రాఖీలను అమ్మకాలు పెట్టి ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మహిళా చిన్నారులు ఆసక్తికరంగా రాఖీలను కొనుగోలు చేయడం జరుగుతుంది.గత సంవత్సరం కంటే ఈసారి రాఖీల ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటాయని వ్యాపారులు అంటున్నారు.