పప్పు మిల్లును ప్రారంబించిన  శాసన సభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి

నారాయణఖేడ్ జులై 28 (జనంసాక్షి)

నారాయణఖేడ్ మండలంలోని

గంగపూర్ లో తే.రా. స పట్టణ అధ్యక్షులు నర్సింహారెడ్డి పప్పు మిల్లును  శాసన సభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో హెచ్ఎంటీవీ అలీమ్, బంజారా సేవాలాల్ రాష్ట్ర అధ్యక్షులు రమేష్ చౌహన్, రవీంద్రనాయక్, దధితరులు పాల్గొన్నారు.