పరమేశ్వర ఓటమి

బెంగళూరు : కర్ణాట విధానసభ ఎన్నికల్లో కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పరమేశ్వర ఓటమి పాలయ్యారు. రాష్ట్రమంతా కాంగ్రెస్‌ పవనాలు వీస్తుంటే ఆయన ఓడిపోవడం గమనార్హం. కొరిటెగిరి నియోజకవర్గం నుంచి ఆయన జనతాదళ్‌ సెక్యులర్‌ అభ్యర్థి సుధాకర్‌లాల్‌ చేతిలో పరాజయం చెందారు.